- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా గురజాల మండల పరిధిలోని అంబాపురంలో విక్రమ్ అనే టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. విక్రమ్తో పాటు బైక్ పై ముగ్గురు అర్థరాత్రి వెళ్తుండగా కాపు కాసిన వైసీపీ వర్గీయులు మూకుమ్మడిగా దాడి చేసి వెంటాడి నరికి చంపారు. ఈ దాడిలో విక్రమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే ఈ గలాటకు గల కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story