- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జాతీయం-అంతర్జాతీయం > ప్రపంచం > బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ దేశాల నుంచి రాకపోకలు నిషేదం
బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ దేశాల నుంచి రాకపోకలు నిషేదం
by vinod kumar |

X
లండన్: బ్రిటీష్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్, కెన్యా, పాకిస్థాన్, పిలిప్పిన్స్ దేశాల నుంచి అంతర్జాతీయ రాకపోకలను నిషేదిస్తున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 9 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. కాగా తాజాగా ఈ నిషేదంతో రెడ్ లిస్టు జాబితాలో దేశాల సంఖ్య 39కు చేరినట్టు బ్రిటన్ రవాణా శాఖ తెలిపింది. కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
Next Story