- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తాండూర్లో రాకపోకలకు అంతరాయం
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ వర్షానికి కాగ్నా నదిపై ఉన్న బ్రిడ్జి తెగిపోయింది. దీంతో తాండూరు-కొడంగల్ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. గతంలో ఈ బ్రిడ్జి చాలాసార్లు తెగిపోయి సందర్భాలు ఉన్నాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. దాని పక్కనే కొత్త బ్రిడ్జి నిర్మించారు కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అది ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు.
Next Story