బావిలో విద్యుత్ ఉద్యోగి మృతదేహం

by  |
Died
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: విద్యుత్ శాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగి బావిలో శవమై తేలాడు. వివరాళ్లోకి వెళితే… కిషోన్ అనే వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయంలో స్టార్ కీపర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం అతని శవం కార్యాలయం వెనుక భాగంలో ఉన్న బావిలో పడిఉండడాని తోటి సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని బయటకు తీశారు. మృతికి గల కారణాలు విషయాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed