- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. వారి నుంచి ఏకే 47 రైఫిల్స్, ఎం4 ఏఎస్ కార్బైన్, 6 చైనీస్ పిస్టల్స్, ఐఈడీ బాంబులను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ ఉగ్రవాదులను బిలాల్ అహ్మద్ కుట్టి, షాన్వాజ్ అమ్మద్ మిర్గా గుర్తించారు. బోర్డర్లో అక్రమ చోరబాటుకు యత్నిస్తుండగా వీరిని భద్రతా బలగాలు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Next Story