- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్దకడబూరు మండలం హనుమాపురంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ నేత తిక్కారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వేటకొడవళ్లతో పరస్పరం దాడులకు దిగారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
Next Story