హిందుస్థాన్‌ షిప్‌యార్డు వద్ద ఉద్రిక్తత

by  |
హిందుస్థాన్‌ షిప్‌యార్డు వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలోని హిందుస్థాన్‌షిప్ యార్డు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. వారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది, మృతుల కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నది. దీంతో మెయిన్ గేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.


Next Story

Most Viewed