- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'కామ్రేడ్స్.. నిజమైన ఎరుపు ఎన్నటికీ గులాబీ కాలేదు'
by GSrikanth |

X
దిశ, వెబ్డెస్క్: మునుగోడు ఉప ఎన్నికున అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎలాగైనా ఈ బైపోల్లో గెలిచి తీరాలని వామపక్షాల మద్దతు కూడగట్టిన విషయం తెలిసిందే. ఈ పొత్తుపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వామపక్షాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''కామ్రేడ్స్, నిజమైన ఎరుపు ఎన్నటికీ గులాబీ కానేరదు. ఇన్నాళ్లూ ఏ దోపిడి దొరలకు వ్యతిరేకంగా ఉద్యమించినమో, మళ్లీ వాళ్ల గడీలల్లనే ఏ మొఖం పెట్టుకోని అడుగుపెడ్తం?'' అంటూ వామపక్షాలకు ప్రవీణ్ కుమార్ కీలక సూచనలు చేశారు.
కామ్రేడ్స్, నిజమైన ఎరుపు ఎన్నటికీ గులాబీ కానేరదు. ఇన్నాళ్లూ ఏ దోపిడి దొరలకు వ్యతిరేకంగా ఉద్యమించినమో, మళ్లీ వాళ్ల గడీలల్లనే ఏ మొఖం పెట్టుకోని అడుగుపెడ్తం? pic.twitter.com/Kh2IiSgOiz
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 14, 2022
Next Story