ఆసుపత్రిలో రక్తపు మరకలు..సిబ్బంది నిర్లక్ష్యం.. రోగులకు శాపం

by Aamani |
ఆసుపత్రిలో రక్తపు మరకలు..సిబ్బంది నిర్లక్ష్యం.. రోగులకు శాపం
X

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తపు మరుకల తో అడుగులు ఉన్నప్పటికీ, అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం తో పట్టనట్టు వ్యవహరించడంతో, ఆసుపత్రికి వైద్యం కొరకు వచ్చిన ప్రజలు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పక్కనే వైద్య సిబ్బంది బెంచిలపై,కూర్చొని, హాయిగా ముచ్చట్లు పెడుతూ సంతోష పడుతున్నారు.సెల్ ఫోన్ లో సిబ్బందికి ఇష్టం వచ్చినట్లు ఎవరికి వారే,ముచ్చటించుకుంటున్నారు.రోగులకు వైద్య చికిత్సలో ఏమాత్రం, పట్టింపు ఉండకపోవడం, తో ప్రజలు మండిపడుతున్నారు. ఆస్పత్రిలోని వైద్యుల నిర్లక్ష్యమా సిబ్బంది, ఇష్టానుసారం, అంటూ ప్రజలు ఇబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.

Advertisement

Next Story