- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ముగిసిన ముఖాముఖి.. 320 అర్జీలను స్వీకరించిన మంత్రి ఉత్తమ్
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్డెస్క్: గాంధీ భవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్(Congress) కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా దాదాపు 320 అర్జీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించారు. భూ సమస్యలు, 317 జీఓ బాధితులు, మల్లన సాగర్ ముంపు బాధితులు, సహారా, DKZ టెక్నాలజీ కంపెనీల బాధితులు, పెన్షన్, రేషన్ కార్డ్స్లు ఇలా పలు సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు వచ్చాయి. కాగా, గాంధీ భవన్లో ప్రతి బుధ, శుక్రవారాల్లో కొనసాగనున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని గత బుధవారం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story