- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏమైనా సమస్యలుంటే నేరుగా నన్ను సంప్రదించండి : మంత్రి జూపల్లి
by Sumithra |

X
దిశ, కొల్లాపూర్ : ఏమైనా సమస్యలుంటే ప్రజలు నేరుగా తనను సంప్రదించాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం పట్టణంలోని ఎంజీ కేఎల్ఐ గెస్ట్ హౌస్ లో వివిధ గ్రామాల ప్రజల నుంచి మంత్రి జూపల్లి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు సమస్యలతో వచ్చినప్పుడు అధికారులు పరిష్కరించాలన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలు అధికారుల చుట్టూ తిరగొద్దన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులున్నారు.
Next Story