చెక్ పోస్ట్ లో 10 లక్షల 88,600 నగదు పట్టివేత

by Disha Web Desk 15 |
చెక్ పోస్ట్ లో 10 లక్షల 88,600 నగదు పట్టివేత
X

దిశ,హుజురాబాద్ రూరల్ : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా చెక్ పోస్టుల వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం హుజురాబాద్ మండలం పరకాల క్రాస్ రోడ్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా 9 మంది వ్యక్తుల నుండి ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న 10 లక్షల 88,600 నగదును సీజ్ చేసినట్టు సీఐ బొల్లం రమేష్ తెలిపారు. ఈ వాహనాల తనిఖీల్లో ఎస్ ఎస్ టీ, సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed