- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాండేటరీ బెయిల్ కోరుతూ మరోసారి నిందితుల పిటిషన్లు
by Shiva |

X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రాన్ని షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కీలక నిందితులైన ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు మరోసారి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, కేసు విచారణలో భాగంగా నాలుగోసారి చార్జిషీట్ రిటర్న్ అవ్వడంతో నిందితులు మరోసారి మాండేటరీ బెయిల్ కోరుతూ పిటిషన్లు వేశారు. తమను అరెస్ట్ చేసిన మూడున్నర నెలలు గడుస్తున్నా సక్రమంగా పోలీసులు ఇప్పటికీ చార్జిషీట్ వేయలేనదంతూ నిందితుల తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఇరుపక్షా వాదనలు విన్న కోర్టలు పిటిషన్పై తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.
Next Story