- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా విషయమై గవర్నర్ తమిళిసై తాజాగా మరోసారి స్పందించారు. తెలంగాణలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోందని, ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయని.. మరిన్ని వెంటిలేటర్లు పంపించాలంటూ ఆమె కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆమె కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తో చర్చించారు. ఈఎస్ఐ ఆసుపత్రికి మరిన్ని వెంటిలేటర్లు, కరోనా టెస్టింగ్ కిట్లు పంపించాలన్నారు. తమిళిసై విజ్ఞప్తి మేరకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి.. గవర్నర్ కోరినవే కాదు.. అదనంగా రోజుకు 3 వేల టెస్టులు చేసే యంత్రాన్ని కూడా తెలంగాణకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో తమిళిసై కేంద్రమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు.
Next Story