- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: ఇటీవల సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జీఓ విడుదలైంది. మాసాయిపేటను కొత్త మండలంగా ప్రకటిస్తూ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో ఈ మండలం ఏర్పడింది. ఎల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలు, చేగుంట మండలంలోని మూడు గ్రామాలతో కలిపి మాసాయిపేటను మండలంగా ప్రకటించారు. చెట్లతిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్టిపల్లి, మాసాయిపేట, రామాంతాపూర్, అచంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డి పల్లిలతో మండలం ఏర్పడింది.
Next Story