జులై 6 నుంచి ఎంసెట్​ పరీక్షలు

by  |
జులై 6 నుంచి ఎంసెట్​ పరీక్షలు
X

దిశ, న్యూస్​బ్యూరో: మెడికల్​, అగ్రికల్చర్​, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్​ –2020 పరీక్ష తేదీలను ఎంసెట్​ కన్వీనర్​ గురువారం ప్రకటించారు. ఇంజినీరింగ్​ కోర్సులకు సంబంధించి జూలై 6 నుంచి 8వ తేదీల వరకూ, అగ్రికల్చర్​, మెడికల్ కోర్సుల ఎంట్రన్స్​ పరీక్షలను జూలై 8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను ఇప్పటికే కేటాయించినప్పటికీ మార్చుకోవాలనుకునే వారికి జూన్​ 25, 26 తేదీల్లో అవకాశం కల్పించారు. సరైన కారణాలతో పరీక్ష కేంద్రాన్ని మార్చుకోవాలనుకువారు అధికారిక వెబ్​సైట్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు. రెగ్యులర్​ అప్ డేట్​ వివరాల కోసం eamcet.tsche.ac.in వెబ్​సైట్​లో పరిశీలించాలని కన్వీనర్​ కోరారు.


Next Story

Most Viewed