బులెటిన్ రిలీజ్.. కేసులెన్నంటే..?

by  |
బులెటిన్ రిలీజ్.. కేసులెన్నంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,986 కేసులు నమోదయ్యాయి. 14 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 62,703 కు చేరుకుంది. ఇందులో 45,388 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 16,796 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 519కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 586, మేడ్చల్ 207, రంగారెడ్డి 205 కేసులు ఉన్నాయి.


Next Story

Most Viewed