- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. 12 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన కాసేపటికే నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ధర్నా చేపట్టారు. గోల్కొండ- గోషామహల్ ఇన్చార్జీగా పాండు యాదవ్ను నియమించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఇదేక్రమంలో ఆగ్రహానికి గురైన కొంతమంది కార్యకర్తలు పార్టీ ఆఫీస్ అద్దాలను ధ్వంసం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను నిలువరించారు.
Next Story