- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: రానున్న శాసనసభ ఎన్నికల నాటికి టీడీపీ పార్టీని బలోపేతం చేస్తామని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. కరోనా బాధితుల చికిత్స కోసం ఆరోగ్య శ్రీలో చేర్చాలన్న డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఎల్. రమణ సందర్శించారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ.. కరోనా బాధితులకు న్యాయం చేసేందుకు వీలుగా వచ్చే 2023 శాసనసభ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని స్పష్టం చేశారు.
Next Story