- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్ :
టీడీపీ నూతన కమిటీలను చంద్రబాబు ఆదివారం ప్రకటించనున్నారు. ఈ సారి సరికొత్త ప్రయోగంతో టీడీపీ ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్లమెంట్ పార్టీ వ్యవస్థకు టీడీపీ శ్రీకారం చుట్టనుంది. ఇప్పుడు ఉన్న జిల్లా కమిటీలో స్థానంలో పార్లమెంట్ కమిటీలు పనిచేయనున్నాయి. మొత్తం 25 మంది పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులను ,13 జిల్లాలకు సమన్వయ కర్తలను చంద్రబాబు నియమించనున్నారు. ఇక ఈ సారి కమిటీల్లో యువకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇక రాష్ట్ర కమిటీని కూడా త్వరలోనే చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story