- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చంద్రబాబు విసిరిన సవాల్కు సీఎం జగన్ పారిపోయారని టీడీపీ ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అమరావతి కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించామని గుర్తు చేసిన ఆయన.. వైసీపీ నాయకులు మాత్రం రాజధాని మార్పిడితో కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, చంద్రబాబు మీద కక్ష తీర్చుకునేందుకు 5 కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నారని బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు.
Next Story