‘ఓటమి భయంతోనే జగన్ పారిపోయారు’

by  |
‘ఓటమి భయంతోనే జగన్ పారిపోయారు’
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు విసిరిన సవాల్‌కు సీఎం జగన్ పారిపోయారని టీడీపీ ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అమరావతి కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించామని గుర్తు చేసిన ఆయన.. వైసీపీ నాయకులు మాత్రం రాజధాని మార్పిడితో కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, చంద్రబాబు మీద కక్ష తీర్చుకునేందుకు 5 కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నారని బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు.


Next Story

Most Viewed