- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శాంతిపురంలో ఉపాధి హామీ ఏపీఓ అశోక్రెడ్డిని చితకబాదారు. ఆఫీసులోని కంప్యూటర్లను ధ్వంసం చేసి అడ్డొచ్చిన ఎంపీడీఓ చెన్నయ్యపై చంద్రబాబు పీఏ మనోహర్ చేయి చేసుకున్నాడు. టీడీపీ నేతల తీరుపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటనలో 11మందిపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల దాడిని వైఎస్సార్సీపీ ఇన్చార్జి భరత్ తీవ్రంగా ఖండించారు.
Next Story