- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సీఎం జగన్ దళిత ద్రోహి అంటూ నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్వీట్ చేసిన లోకేశ్ జగన్ పై విమర్శలకు దిగారు. ‘దళితుల పై దమనకాండ కొనసాగిస్తున్న జగన్ దళిత ద్రోహి. 15 నెలల కాలంలో 60 కి పైగా దాడులు. వారానికో దళితుడిని బలితీసుకుంటున్నారు. దళిత యువకుడికి శిరోముండనం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి శిరోముండనం తప్పదు.’ అంటూ నారా లోకేశ్ హెచ్చరించారు.
Next Story