- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దళితుల పై వైసీపీ నాయకులు చేస్తోన్న దాడులను ఆపకపోతే ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతామని టీడీపీ లీడర్ దేవినేని ఉమ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని ఆయన మండిపడ్డారు. ముదినేపల్లిలో దళిత కుటుంబం పై హత్యాయత్నం చేయడం ఏంటని ప్రశ్నించిన దేవినేని.. సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో చలో ముదినేపల్లి కార్యక్రమం నిర్వహిస్తామని.. అవసరమైతే దళితుల పై దాడి అంశం పై సీబీఐ విచారణ జరిపాలని కోరుతామన్నారు.
Next Story