- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: 108 వాహనాల్లో అవకతవకలకు సంబంధించి వైసీపీ ఎంపీ సాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…‘‘రూ.300 కోట్లు కొట్టేసి 108 వాహనాల ప్రారంభోత్సవం, మీ జన్మదినం ఒకేరోజు రావడం యాదృచ్చికమా? లేక మీరు వేసిన రివర్స్ టెండర్కి అల్లుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా? ఇప్పటికైనా ఆలస్యం కాదు. మారు మనస్సు పొంది దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలని కోరుకుంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.
Next Story