- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్ శివార్లలో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు చేశారు. ల్యాండ్ మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ఆదేశించడంతో కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. శుక్రవారం కరీంనగర్ మండలం దుర్శేడు సమీపంలో ఓ వాహనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వాహనంలో వేల సంఖ్యలో ల్యాండ్ డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్ శివార్లలో భూ మాఫియా రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, పూర్తి నివేదికలు ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాఫియా ఫేక్ డాక్యూమెంట్లను మాయం చేయాలని ప్లాన్ చేసుకుని తరలిస్తున్న క్రమంలో వాటిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డాక్యూమెంట్లను సమగ్రంగా పరిశీలించి వివరాలు సేకరించే అవకాశాలు ఉన్నాయి.
Next Story