- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా మాక్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ తనిఖీల్లో 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ షకీల్ అలీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు.
Next Story