నిజామాబాద్ జిల్లాలో టాస్క్‎ఫోర్స్ దాడులు..!

by  |
నిజామాబాద్ జిల్లాలో టాస్క్‎ఫోర్స్ దాడులు..!
X

దిశ,ఆర్మూర్:

నిజామాబాద్ జిల్లా మాక్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో టాస్క్‎ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ తనిఖీల్లో 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‎ఫోర్స్ ఇన్‎స్పెక్టర్ షకీల్ అలీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు.


Next Story