- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ పక్షుల ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఎఫెక్ట్ : తలసాని
by Shyam |

X
దిశ,వెబ్డెస్క్: బర్డ్ ఫ్లూ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బర్డ్ ఫ్లూపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. వలస పక్షుల ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉండవచ్చని అన్నారు. కానీ ఫ్లూ ఎఫెక్ట్ ఉండదని తెలిపారు. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోదని చెప్పారు.
Next Story