తూము గేటు సరిచేస్తుండగా..

by  |
తూము గేటు సరిచేస్తుండగా..
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: చెరువు తూము గేటును సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు తలారి గోపాల్ చెరువులో పడి గల్లంతయ్యాడు. వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలం మంబాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకుని చెరువులో గాలింపు చేపట్టి గోపాల్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.



Next Story

Most Viewed