- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: చెరువు తూము గేటును సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు తలారి గోపాల్ చెరువులో పడి గల్లంతయ్యాడు. వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలం మంబాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకుని చెరువులో గాలింపు చేపట్టి గోపాల్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story