- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం రైల్వే ట్రాక్పై రైల్వే ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైల్వే ఉద్యోగి అజయ్ కుమార్ అశ్వాపురం స్టేషన్లో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం ట్రాక్ వెంబడి విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది.. మృతి చెందిన అజయ్ కుమార్ను గమనించారు. ఘటనాస్థలికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story