- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గాయకురాలు సుశీలమ్మ బాలు మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. 55 ఏళ్లుగా కలిసి పాడుతూనే ఉన్నామని.. బాలు మరణ వార్త విన్నాక లోయలో పడిపోయినట్లుగా అనిపించిందని అన్నారు. కరోనా వేటాడి వేటాడి తనను తీసుకుపోయిందని కన్నీరు పెట్టుకున్న సుశీలమ్మ.. బాలు పాటలతో ఇండస్ట్రీ ఇన్నాళ్లు కళకళలాడిందని పేర్కొన్నారు. బాలు లాంటి గొప్ప వస్తువు మన దగ్గర ఉందని కన్నుకుట్టి, మృత్యుదేవత బాలుని తన వెంట తీసుకుని వెళ్లిందని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుశీలమ్మ.. అశ్రునివాళి అర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రఖ్యాత గాయనీమణి సుశీల తన సహచరుడు SPB మృతికి సంతాపం ప్రకటిస్తూ….! #RIPSPB pic.twitter.com/hRru8Q8Qwp
— BARaju (@baraju_SuperHit) September 26, 2020
Next Story