- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ను విచారించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గొగోయ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, 2016 జులైలో వెలువరించిన ఓ తీర్పులో జస్టిస్ రంజన్ గొగోయ్ పక్షపాత ధోరణి కనబరిచారని పిటిషన్ ఆరోపించింది.
దీనిపై అంతర్గత విచారణ జరిపించాలని 2018లో ఈ పిటిషన్ దాఖలైంది. కాగా, జస్టిస్ గొగోయ్ రిటైర్ అయ్యారని, ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణ అనవసరమని పేర్కొంటూ సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అనేకసార్లు రిజిస్ట్రీకి రిమైండర్ లెటర్లు పంపించినా పిటషన్ను లిస్ట్ చేయలేదని పిటిషనర్ వాదించారు.
Next Story