- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్ మేకతోటి సుచరిత ప్రైవేటు ఆస్పత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం విషయంలో చోటుచేసుకుంటున్న నిర్ణక్ష్యంపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆమె..‘‘కరోనా లక్షణాలు ఉన్న పేషెంట్ను ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్ళిన సమయంలో వారిని తిరిగి వెనక్కి పంపితే ఆయా హస్పిటల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలను ఉల్లంఘించినా, కరోనా భాదితుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించినా సంబంధిత ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తాం, హాస్పిటల్ సిబ్బంది భయపడకుండా సేవలందించాలని కోరుతున్నాం’’ అని సూచించారు.
Next Story