- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కామారెడ్డి జిల్లా దేవునిపల్లి శ్మశాన వాటికలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలపై ఉన్న బంగారాన్ని శ్మశాన వాటికలో కాటి కాపర్లు దొంగిలించారు. మృతదేహాలు పూర్తిగా కలకముందే చితిని మధ్యలో ఆపేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతేగాకుండా పూడ్చిన మృతదేహాలను కూడా తవ్వి వెలికి తీస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
Next Story