- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గజ్వేల్: సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు ఆదివారం ఆవిష్కరించారు. అంతకు ముందు రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సమాఖ్య సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంబేద్కర్ లాంటి మహనీయుని విగ్రమం ప్రతిష్టించుకోవడం గొప్పవిషయం అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Next Story