- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇళ్ల స్థలాల గురించి నేడు..
by srinivas |

X
దిశ, అమరావతి: టీడీపీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయనున్నారు. ఇళ్ల స్థలాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణ, టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇల్లులు పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు నిరసనలు తెలుపనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద భారీగా మోహరించారు.
Next Story