- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్ట్కు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 1,12,565 క్యూసెక్కులు ఉండగా, మూడు గేట్లు ఎత్తి 1,14,886 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 215టీఎంసీలు కాగా, ప్రస్తుతం 214టీఎంసీల నీరు నిల్వ ఉంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా.. కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి.
Next Story