- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సర్కార్ జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుత విపత్కర కరోనా కాలంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు, వైద్యానికి సంబంధించి ప్రత్యేక ఆసుపత్రులను గుర్తించాలని జిల్లా కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఏపీ సమాచార శాఖ ఒక ప్రకటన వెల్లడించింది. ఇందుకు నోడల్ అధికారిగా సమాచార శాఖ జేడీ కిరణ్కుమార్ను ప్రభుత్వం నియమించింది.
Next Story