- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్నారు అని ఆయన కుమారుడు చరణ్ వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం చరణ్ ఓ వీడియో విడుదల చేశారు. నిన్నటితో పోల్చితే తన తండ్రి ఆరోగ్యం కుదుట పడిందన్నారు. ఆయన ఊపిరితిత్తులపై కరోనా తీవ్రత తగ్గిందన్నారు. తన తండ్రి కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ చరణ్ కృతజ్ఞతలు అంటూ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాగా, ఇటీవల కరోనాతో ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
Next Story