- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరిట స్మారక మందిరాన్ని నిర్మించనున్నట్టు ఎస్పీ చరణ్ తెలిపారు. తన తండ్రి అభిమానుల కోసం ఈ స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. తామరై పాక్కంలోని ఫాం హౌస్లో దాన్ని నిర్మించనున్నట్టు ఆయన చెప్పారు. తమ స్వంత ఖర్చుతోనే ఈ స్మారక మందిరాన్ని నిర్మిస్తామని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సందర్శించేలా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
Next Story