నాన్న పేరిట స్మారక మందిరం నిర్మిస్తాం..

by  |
నాన్న పేరిట స్మారక మందిరం నిర్మిస్తాం..
X

దిశ,వెబ్ డెస్క్: తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరిట స్మారక మందిరాన్ని నిర్మించనున్నట్టు ఎస్పీ చరణ్ తెలిపారు. తన తండ్రి అభిమానుల కోసం ఈ స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. తామరై పాక్కంలోని ఫాం హౌస్‌లో దాన్ని నిర్మించనున్నట్టు ఆయన చెప్పారు. తమ స్వంత ఖర్చుతోనే ఈ స్మారక మందిరాన్ని నిర్మిస్తామని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సందర్శించేలా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.



Next Story