- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు పెట్రోల్ బంకులపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అవకతవకలకు పాల్పడుతున్నారన్న అనుమానంతో పలు బంకుల్లో తనిఖీలు చేశారు. పెట్రోల్ పోస్తున్నప్పుడు మీటర్ రీడింగ్ కరెక్ట్ వస్తుండగా పెట్రోల్ తక్కువ వచ్చేటట్టు నిర్వాహకులు చిప్ లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ పరిధిలోని 13 పెట్రోల్ బంకులను పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు పోలీసులు 26మందిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story