- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: అన్లాక్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)ని విడుదల చేసింది. 15 మెట్రో రైల్ కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లతో చర్చించిన కేంద్రం ఎస్ఓపీని నిర్ణయించింది. సెప్టెంబర్ ఏడు నుంచి ఒకటి కంటే ఎక్కువ లైన్లలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 12 నాటికి అన్ని కారిడార్లు పని చేయనున్నాయి. అయితే కేంద్రం ఆదేశాల మేరకు కంటైన్మెంట్ జోన్లలో అన్ని స్టేషన్లు మూసివేసే ఉంటాయి.
ఇక మెట్రో స్టేషన్లోకి ప్రవేశించేటప్పుడు ప్రయాణికులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. లోపలికి ప్రవేశించేటప్పుడు ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. కోవిడ్ లక్షణాలు లేనివారికే స్టేషన్లోకి అనుమతిస్తారు. నగదు రహిత లావాదేవీల కోసం స్మార్ట్ కార్డుల వినియోగాన్ని ప్రొత్సహించనుంది.
Next Story