- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
కాంగ్రెస్ జాతీయ నేతలు సోనియా, రాహుల్ గాంధీలు మంగళవారం తిరిగి ఇండియాకు చేరుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు వైద్య పరీక్షల కోసం తల్లీ కొడుకులు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఏయిమ్స్ వైద్యులు ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సోనియా, రాహుల్ వైద్యం కోసం విదేశాలకు వెళ్లి తిరిగొచ్చారు. కాగా, తదుపరి పార్లమెంట్ సమావేశాలకు వీరిద్దరూ హాజరుకానున్నారని సమాచారం.
Next Story