- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో దారుణం చోటుచేసుకుంది. కొడుకు చేతిలో తండ్రి హత్య గురికాడం కలకలం రేగుతోంది. కుటుంబ కలహాలతో తండ్రి రాజేశం చిన్న కొడుకు వెంకటరమణల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. శనివారం రాత్రి మద్యం సేవించడంతో తండ్రీకొడుకుల మధ్య గొడవకు దారి తీసింది. దీంతో కొడుకు వెంకట రమణ మద్యం మైకంలో తండ్రి రాజేశంను పూల కుండితో, బండ రాయితో మోది హతమార్చాడు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Next Story