- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తికోసం కన్నతల్లినే చంపాడు ఓ కొడుకు. వివరాల్లోకెళితే…జిల్లాలోని రొంపిచర్ల మండలం అన్నవరంలో తల్లి కుందేటి తిరుపతమ్మ(80)పై ఆమె కొడుకు కుందేటి ఏడుకొండలు కర్రతో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కాగా ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె మార్గం మధ్యలోనే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఘటనపై పోలీసులకు మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read also…
Next Story