- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజేంద్ర నగర్ లో కిడ్నాప్ కలకలం

X
దిశ వెబ్ డెస్క్:
రాజేంద్రనగర్ లో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. పీఆండ్ టీ కాలనీలో తండ్రీ కొడుకులను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. దీంతో పోలీసులను వారి కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. కాగా తమను బెదిరించి వారిద్దరిని దుండగులు తీసుకువెళ్లినట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story