- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన చినగంజాం మండలం పల్లెపాలెంలో శనివారం జరిగింది. మృతులు జోగయ్య (40), రాంచరణ్ (13)గా గుర్తించారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story