- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక నేతలను కలుపుకు పోతున్నారు. శుక్రవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మార్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ శాలువ కప్పి సోము వీర్రాజును సత్కరించారు.
కాగా, ఏపీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్ కార్యచరణపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఉమ్మడిగా బీజేపీ-జనసేన పోరాటం చేసేందుకు నిర్ణయించుకున్నారు. అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం అడుగులు వేస్తామని ప్రకటించారు. కాగా, అంతకు ముందు సోము వీర్రాజు చిరంజీవిని కూడా కలవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
Next Story