అడవిలో స్మగ్లర్ దారుణ హత్య..

by srinivas |
murder
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు శివారులో గల అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. భాస్కర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మృతుడిపై పలు పోలీస్‌స్టేషన్లలో స్మగ్లింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Advertisement

Next Story