- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం పరిధిలోని సిరిపురం గ్రామంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోని వీధులన్నీ మూడు, నాలుగు అడుగులలోతుకు చేరి ఇండ్లలోకి వస్తున్నాయన్నారు.
దీని కారణంగా పలువురు డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేకసార్లు అధికారులు చెప్పినా ఏమాత్రం స్పందించలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి గ్రామాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, మురుగు నీరు రాకుండా చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story